కంటి చెమ్మ కూడా కనికరం లేకుండా కరోనా కణికగా మారే కాలం ఇది...
తమ కుటుంబానికి దూరంగా..చిన్నారులను కనీసం దగ్గరకు వచ్ఛి పలుకరించలేని..లాలించలేని..బుజ్జగించలేని
పరిస్థితి లో ఎందరో అయినా మానసికంగా ధైర్యంగా.. ధృడ చిత్తంతో.. బాధితులకు వైధ్య సేవలు చేస్తూ వృత్తినే దైవంగా బావిస్తూ కరోనా కట్టడికి అది శక్తులను తలపోస్తూ.. వివరాల్లోకి వెళితే.
కర్నాటక బెలగావిలో ఓ హాస్పటల్లో కరోనా కార్చిచ్ఛును అదుపు చేయడంలో వైధ్య విధుల్లో వున్న నర్సు సునందా ఐసోలేషన్లో వున్న రోగులకు 7 రోజుల పాటు వైధ్య సేవలు అందజేశారు.. అనంతరం ఆమే స్థానిక హోటల్లో 14 రోజులు క్యారంటైన్ నిమిత్తం వుండాలి..కాగా నర్సు సునంద కుమార్తె తల్లిని చూడాలని పట్టుపట్టడంతో తండ్రి సునంద వున్న హోటల్డుకు తీసుకుని వెళ్లి దూరం నుండి సునందను చూపించగా..చిన్నారి ఆమె దగ్గరకు వెళ్లాలని ఎడుపు అందుకుంది..ఇది చూసిన సునంద బావోద్రేకంలో వుండిపోయింది.. కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన పలువురి హృదాయాలను కలచివేసింది..విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్పతో పాటు పలువురు అమెకు అభినందనలు తెలిపారు..
This is the current situation Some where in the world .. Staff nurses child daughter visited the hospital Staff nurse sunanda competed 7 days duty in isolation ward ,Belagavi karnataka then she kept for quarantine 14days in a hotel ... Her daughter came to meet her But sunanda has no choice to come near her daughter
..She hounoured to do her duty What we can do ..Thank U all who are fighting for us 💐💐💐
No comments:
Post a Comment