ఆ కార్యక్రమానికి హాజరైన సి.పి.రాజకొండ..మహేష్ ఎం భగవత్ ..కార్మికులకు నమస్కరించి సామగ్రిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇటీవల మణిపూర్ హిల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంత వాసులను ఇదే పద్దతిలో సరుకులను పంపిణీ చేయగా రాచకొండ సి.పి. నమస్కారం తో కార్మికులను సరుకులు తీసుకోవాలని సూచించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
No comments:
Post a Comment