కాగా బ్రేజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో భారత ప్రధాని మోదీకి హైడ్రో క్లోరోక్యిన్ మందులను తమకు అందజేయలని కోరుతూ బుధవారం ఓ లేఖ రాశారు. తాము కూడా సదరు ఔషధం ఉత్పత్తి చేస్తున్నామని కాని ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అవి చాలడంలేదని ఆయన ఆ లేఖలో రాశారు.. మరో అడుగు ముందుకేసి రామయణంలో హనుమలాగా తమ దేశానికి సాయం అందించాలని ఆయన అడిగారు.. ఆ వెంటనే స్పందించిన కేంద్రం ఔషధలను ఓడ ద్వారా బ్రెజిల్ తరలిస్తోంది..భారత స్పందన పట్ల బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో కృతజ్ఞత వ్యక్తం చేశారు.. భాారత్ - బ్రెజిల్ బంధం ఎంతో గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.. ఇహ బ్రెజిల్ అధ్యక్షుడు హనుమ స్మరణ గురించి తెలుసుకందాం. బ్రిక్సు దేశాల సముహంలో ఒకటైన బ్రెజిల్ భారత్కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశం.గత జనవరిలో రిపబ్లిక్ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్శశానారో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..అప్పుడే ఆయన భారతీయులకు అత్యంత ప్రియమైన భారత - రామయణ చరిత్రక ప్రదేశాల గురించి తెలుసుకున్నారు..
ఔషధ పంపిణీ పట్ల కృతజ్ఞతలు తెలంపుతూ..
బ్రెజిల్ బాషాలో అధ్యక్షుడు జైర్ బొల్శశానారో పంపిన లేఖ ఆంశం
- Nossos agradecimentos ao primeiro-ministro da Índia Narendra Modi, que, após nossa conversa por telefone, liberou o envio ao Brasil de um carregamento de insumos para produção de hidroxicloroquina.
- Um gesto honroso que poderá ajudar a salvar a vida de muitos brasileiros, e do qual jamais esqueceremos. 🇧🇷🤝🇮🇳
No comments:
Post a Comment