Wednesday, 27 July 2022
భారత్ ఎంత గొప్పదో చెప్పడానికి భగవద్గీత ఒక్కటి చాలు. :సి.జె.ఐ..ఎన్.వి.రమణ
Monday, 25 July 2022
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్లతో మంత్రి తన్నీరు హరీష్ రావు.
అప్పు ఇప్పుడు దేశానికి గోప్ప...
**రాష్ట్రాల వారీగా అప్పులు**
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గోప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
అని అరవై ఏళ్ళ క్రితం పింగళి ఒక పాట రాశారు. ఆపాట మన అధినేతలు తెగ ఫాలో ఐపోతున్నారు...రాష్ట్రాల అప్పులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది...
తమిళనాడు : 6,59,868 కోట్లు
ఉత్తరప్రదేశ్ : 6,53,307 కోట్లు
మహారాష్ట్ర : 6,08,999 కోట్లు
పశ్చిమ బెంగాల్ : 5,62,697 కోట్లు
రాజస్థాన్ : 4,77,177 కోట్లు
కర్ణాటక : 4,62,832 కోట్లు
గుజరాత్ : 4,02,785 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 3,98,903 కోట్లు
కేరళ : 3,35,989 కోట్లు
మధ్యప్రదేశ్ : 3,17,736 కోట్లు
తెలంగాణా : 3,12,191 కోట్లు
హర్యానా : 2,79,022 కోట్లు
పంజాబ్ : 2,82,864 కోట్లు
బీహార్ : 2,46,413 కోట్లు
ఒడిషా : 1,67,205 కోట్లు
జార్ఖండ్ : 1,17,789 కోట్లు
ఛత్తీస్ గఢ్ : 1,14,200 కోట్లు
అస్సాం : 1,07,719 కోట్లు
ఉత్తరాఖండ్ : 84,288 కోట్లు
హిమాచల్ ప్రదేశ్ : 74,686 కోట్లు
గోవా : 28,509 కోట్లు
త్రిపుర : 23,624 కోట్లు
మేఘాలయ : 15,125 కోట్లు
నాగాలాండ్ : 15,125 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ : 15, 122 కోట్లు
మణిపూర్: 13,510 కోట్లు
మిజోరాం: 11,830 కోట్లు
సిక్కిం: 11,285 కోట్లు
Wednesday, 20 July 2022
ఆ ఇంట్లో అందరికీ పసిడి పతాకాలే..
ఉత్తమ గురువు దొరికితే... ఉన్నత లక్ష్యం నల్లేరుపై నడకే.... శ్రీజాసాధినేని.
Tuesday, 19 July 2022
గోదావరి వరద బాధితులలో ధైర్యం నింపిన ఖమ్మం కలేక్టర్, సి.పి.లు.... ప్రభుత్త్వ సాయం పై భరోసా...
Sunday, 17 July 2022
శ్రీవారిఆలయంలోశాస్త్రోక్తంగాఆణివారఆస్థానంవార్షిక లెక్కలు ప్రారంభం...
గోదావరి పరివహకంలో క్లౌడ్ బరెస్టు.. విదేశీ కుట్రల అవకాశం లేకపోలేదు.. గోదావరి వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమానం..
ఉజ్జయిని మహంకాళికి ఆషాఢ బోనాలు.. బోనం సమర్పించిన మంత్రి తలసాని..
Friday, 15 July 2022
ఉప్పోంగిన గోదావరి - తల్లడిల్లిన భద్రాద్రి
Thursday, 14 July 2022
గోదావరి ప్రాభావిత 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పువ్వాడ, సి.ఎస్. సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్..*
Monday, 11 July 2022
వర్షాలు - వరదలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష...గోదావరి వరద ఉదృతిపై నిరంతరం ఆరా...మంత్రులు - అధికారులు అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు
తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.
బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ గ్యాస్ సిలెండర్ ను ఆవిష్కరించిన మేయర్...
కిసాన్ పరివార్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి బ్రాంచి ప్రారంభం .
అమర్ నాథ్ యాత్ర లో ఇద్దరు ఏపి వాసులు గల్లంతు...
Friday, 8 July 2022
కలేక్టర్లలకు సోమేశ్ కుమార్ అభినంధనలు... రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్దంగా ఉండాలని ఆదేశం...
Thursday, 7 July 2022
వరప్రదాతకు మహా పుష్పాభిషేకం... పుష్ష్ప వనంగా మారిన సాయి సన్నిది ...
Wednesday, 6 July 2022
సాయి మందిరంలో వైభవంగా సుదర్శన హోమం
Tuesday, 5 July 2022
షిర్డీసాయికి తమలపాకుల సమర్పణ....
Monday, 4 July 2022
సాయినాధునికి "చందనగంధం"తో అభిషేకం... రెండవరోజు భక్తి శ్రద్దలతో హోమాలు పూజలు..
నాటి పోరాటాలు నేటి యువతకు స్ఫూర్తి.. దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో పువ్వాడ...
Sunday, 3 July 2022
మంచులింగంగా త్రయంభకేశ్వరుడు... .60ఏళ్ల తరువాత అధ్భుతం..
గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం. సాయి మాలాలు ధరించి దీక్షను స్వీకరించిన భక్తులు
Saturday, 2 July 2022
జిల్లా ఎస్పీగా వినిత్ జీ
*కొత్తగూడెం:* జిల్లా ఎస్పీ సునీల్దత్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేస్తున్న డా.వినిత్ జీకి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీగా సునీల్దత్ సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. 2018, సెప్టెంబరు 11న బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై పట్టు సాధించారు.
*భద్రాచలం ఏఎస్పీగా రోహిత్రాజ్*
ఏఎస్పీగా నేడు రోహిత్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన అధికారి శిక్షణకు సెలవుపై వెళ్లారు. దీంతో పాల్వంచ(గ్రేహండ్స్)కు చెందిన రోహిత్ను ఇన్ఛార్జ్గా నియమించారు.