శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్య గల భక్తులతో ఈ బ్రహ్మోత్సవాల వాహనసేవల ఊరేగింపు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
15.10.2020 - గురువారం - అంకురార్పణ - రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
16.10.2020 - శుక్రవారం - బంగారు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 9 నుండి 11 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
17.10.2020 - శనివారం - చిన్నశేష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
హంస వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 - ఆదివారం - సింహ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
19.10.2020 - సోమవారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.10.2020 - మంగళవారం - మోహినీ అవతారం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ - రాత్రి 7 నుండి 12 గంటల వరకు.
21.10.2020 - బుధవారం - హనుమంత వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
పుష్పకవిమానం- సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 - గురువారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
23.10.2020 - శుక్రవారం - స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు.
అశ్వ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.10.2020 - శనివారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 3 నుండి 5 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
బంగారు తిరుచ్చి ఉత్సవం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనుంది
No comments:
Post a Comment