నవరాత్రి బ్రహ్మోత్సవాలలలో మలయప్పస్వామివారు గరుడునిపై దర్శనమిచ్చారు....
గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్ పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
No comments:
Post a Comment