ద్వారకాతిరుమల శ్రీవారి నిజ ఆశ్వయుజ మాస తిరుకల్యాణోత్సవాలు నేటి నుంచి నవంబరు 2 వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారునిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ తెలిపారు.
No comments:
Post a Comment