Friday, 9 October 2020

తిరుమల వెంకన్న సన్నిధిలో గాయత్రి రవి


టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వద్దిరాజు వెంకన్న దంపతులతో కలిసి గాయత్రి రవి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

No comments:

Post a Comment