్ధ్ర ప్రదేశ్ : తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం లో వివాహాలు చేసుకునేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది.
త్వరలో ముహూర్త లు పార్రంభం కానున్న నేపథ్యంలో కరోనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కళ్యాణ మండపం, డార్మితారి స్థలాలు( పెళ్లి వేడుకలకు) 4_5 రోజులు ముందు బుక్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది . వాటి విస్తీర్ణాన్ని బట్టి 50_ 200 మంది మాత్రమే వేడుకలు అనుమతిస్తారు
No comments:
Post a Comment