ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే సబ్సిడీలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా సబ్సిడీ ధనాన్ని ఆయా శాఖలకు బదిలీ చేసేందుకు పూనుకుంది ఈరోజు అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి 1743 కోట్ల రూపాయలను హామీల తాలూకు సబ్సిడీ ఎలా భర్తీకి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్కను ఆదేశించారు.
సంబంధిత ఫైలు పై బట్టి విక్రమార్క నిధుల విడుదలకు సంబంధించి సంతకం చేశారు దీంతో
*ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి రూ.374 కోట్లు,*
*రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు,*
*విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు,*
*సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు అయా శాఖలకు చేరనున్నాయి
No comments:
Post a Comment