Friday, 20 March 2020

ప్రధాని మోదీ ఆదివారం ఘంటారావం లాంటి శభ్ధాలు ఎందుకు చేయమన్నారంటే

ఆలయాలలో గంటలు మోగిస్తే వైరస్ రాలి పోతుందనేది  సైన్సు చెప్పిన సత్యం. దీనినే పెద్దలు ఆచరింపజేశారు..
ఈ ఆదివారం అత్యవసర సేవలు చేసే ..పోలీసు, వైధ్య ఆరోగ్య, పరిశుధ్య కార్మికులు తదితరులకు కృతజ్ఞతతో ఘంటారావం లేదా పళ్లాలతో శబ్ధాలు చేద్దామంటూ భారత ప్రధానీ మోదీ పిలుపు ఇచ్చారు.. ఒక రకంగా ఈ ప్రక్రియ వైరస్ ను పారద్రోలేందుకు కూడా ఉపయోగపడుతుంది.. అందుకే ప్రధాని ఇలా సూచించారనుకోవచ్ఛు..
 @ మణికుమార్ కొమ్మమూరు.

No comments:

Post a Comment