ఈ ఆదివారం అత్యవసర సేవలు చేసే ..పోలీసు, వైధ్య ఆరోగ్య, పరిశుధ్య కార్మికులు తదితరులకు కృతజ్ఞతతో ఘంటారావం లేదా పళ్లాలతో శబ్ధాలు చేద్దామంటూ భారత ప్రధానీ మోదీ పిలుపు ఇచ్చారు.. ఒక రకంగా ఈ ప్రక్రియ వైరస్ ను పారద్రోలేందుకు కూడా ఉపయోగపడుతుంది.. అందుకే ప్రధాని ఇలా సూచించారనుకోవచ్ఛు..
@ మణికుమార్ కొమ్మమూరు.
No comments:
Post a Comment