Wednesday, 25 March 2020

ఆయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగీ

తెలుగు ఉగాది తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నూతన వత్సరం జరుపుతున్నారు... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ ఆయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. విశ్వశాంతి హోమం..కూడా చేశారు.. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అయోధ్య మందిర నిర్మాణం కోసం 11లక్షల రూపాయల చెక్కును అందజేశారు..
సందేశం తెలుగు తర్జుమా..
కొత్త సంవత్సరం విక్రమ్ సంవత్ -2077 అందరికీ హృదయపూర్వక అభినందనలు.

ఈ రోజు మనం కరోనా వైరస్ రూపంలో ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొంటున్నాము.

ఇంత సవాలుగా ఉన్న ఈ కొత్త సంవత్సరం మనకు సంఘీభావం మరియు సోదరభావం యొక్క సందేశాన్ని ఇవ్వబోతోంది.

అంందరంకలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి మనం నిశ్చయించుకోవాలి.

No comments:

Post a Comment