కరోనా ఆందోళన దేశలను చూడుతున్న వేళ.. విదేశీ భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. చైనా తో మొదలైన ప్రయాణం ఇప్పుడు వివిధ దేశాలకు కరోనా వివిధ స్తరించడంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక విమానాలలో స్వంత గూటికి చేరుకుంటున్నారు.
వైమానిక దళానికి చెందిన సి -14 విమానం 58 మంది భారతీయ పౌరులతో ఈ రోజు ఇరాన్ నుండి ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కంటోన్మెంట్ ఎయిర్ బేస్ హిండన్ చేరుకుంది. ప్రయాణీకుల్లో 25 మంది పురుషులు, 31 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 529 నమూనాలను కూడా పరీక్షలోకి తీసుకువచ్చారు. హిండన్లోని పౌరులందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
No comments:
Post a Comment