Tuesday, 11 August 2020

కరోనా పై ప్రధాని మోదీతో... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటా - మంతి

కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ..కెసిఆర్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు మాట్లాడారు...
దేశ వ్యాప్తంగా వైధ్యసదుపాయలు మరింత పెంచాల్సిన అవసరం వుందని సమవేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు..  కరోనా కట్టడికి పూర్తి స్తాయిలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్..ప్రధాని మోదీ కి వివరించారు..
 ఎ.పి.లో కరోనా పరిస్థితి ని..వివరించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... కరోనా కట్టడికి... వ్యాధి బారిన పడిన వారికి అందజేస్తున్న వైధ్య సహాయం గురించి సమగ్రంగా వివరించారు.రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని శ్రీ మోదీకి వివరించిన జగన్మోహన్ రెడ్డి ..వైధ్య పరికరాలను అదనంగా అందజేయాలని ప్రధానిని కోరారు... అవసరమైన అంబులెన్స్ లు..బెడ్లు అందుబాటులో వుంచామన్నారు..

No comments:

Post a Comment