Thursday, 27 August 2020

బాలపూర్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు... గణేషునికి మొక్కిన శునకం...

హైదరాబాద్ : బాలపూర్ గణేష్ మండపాన్ని  గురువారం బాంబుల తనిఖీ బృందం సందర్శించడం జరిగింది.. విధి నిర్వహణలో బాగంగా ఆ ప్రాంతం అంత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గణపతికి నమస్కరించి..విఘ్నవినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు..అయితే బృందంలో వున్న శునకం సైతం స్వామికి భక్తితో నమస్సులు సమర్పించడంతో..అక్కడి వారు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చార్యాలతో వీక్షించరు..

No comments:

Post a Comment