ఎ.పి బజాపా అద్యక్షుడు పార్టిని రాష్ట్రంలో బూష్టప్ చేసే పనిలో వున్నట్లుగా కనిపిస్తోంది . గురువారం మెగాస్టార్ చిరంజీవిని కలసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం జనసేనానిని కలిశారు.
ఈ సందర్భంగా మేగా బ్రదర్స్ము వీర్రాజును అభినందించి, పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి
బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు కూడా తెలుస్తోంది.
No comments:
Post a Comment