Friday, 7 August 2020

నిన్న మేగస్టార్..నేడు పవర్ స్టార్లను కలసిన బజాపా అధ్యక్షుడు

ఎ.పి బజాపా అద్యక్షుడు పార్టిని రాష్ట్రంలో బూష్టప్ చేసే పనిలో వున్నట్లుగా కనిపిస్తోంది .   గురువారం మెగాస్టార్ చిరంజీవిని కలసిన  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. శుక్రవారం జనసేనానిని కలిశారు.
 ఈ సందర్భంగా మేగా బ్రదర్స్ము  వీర్రాజును అభినందించి, పూలమాల, శాలువాతో   సత్కరించారు. ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి
చేయాలని మెగాస్టార్  సోముకు సూచించినట్లు తెలుస్తోంది. 2024లో
బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు కూడా తెలుస్తోంది.

No comments:

Post a Comment